Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్ మిషీన్ రికార్డును బద్ధలు కొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (16:51 IST)
ఆధునిక క్రికెట్‌లో పరుగుల యంత్రంగా గుర్తింపు పొందిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్. ఈ మధ్య కాలంలో క్రికెట్‌లో ఏ రికార్డు బద్దలుకొట్టాలన్నా అది కోహ్లీకే సాధ్యంగా మారింది. ఈ రన్‌మెషీన్ అంతటి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 
 
అలాంటి కోహ్లీ రికార్డును బద్ధలు కొట్టారు. ఆ క్రికెటర్ పేరు హషీమ్ ఆమ్లా. సౌతాఫ్రికా ఓపెనర్. పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆమ్లా.. విరాట్‌ను వెనక్కి నెట్టాడు. వన్డేల్లో వేగంగా 27 సెంచరీల మార్క్ అందుకున్న ప్లేయర్‌గా అతడు నిలిచాడు. 
 
కోహ్లి 169 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్ అందుకోగా.. ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లోనే 27 సెంచరీలు చేయడం విశేషం. కోహ్లి కంటే ముందు సచిన్ (254 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. 2017, జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. రెండేళ్ల కిందటి కోహ్లి రికార్డును ఇప్పుడు ఆమ్లా తిరగరాశాడు. అయితే ఈ రికార్డు సెంచరీ కూడా సౌతాఫ్రికాను గెలిపించలేకపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

తర్వాతి కథనం
Show comments