Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023.. స్టంప్‌ పడలేదు.. సరిగ్గా చేసి ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది..

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (12:21 IST)
Harshal Patel
సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 212 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ (61), డుప్లెసిస్ (79), మ్యాక్స్‌వెల్ (59) పరుగులు చేశారు. 
 
కానీ లక్నో జట్టు మైదానంలోకి వచ్చినప్పుడు, ఆర్సీబీ పేలవమైన బౌలింగ్ కారణంగా ఎక్కువ పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ రాణించడంతో లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 213 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చివరి బంతికి హర్షల్ పటేల్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు రవి బిష్ణై క్రీజు వదిలి వెళ్లిపోయాడు. 
 
ఆపై హర్షల్ పటేల్ మాన్‌కట్ పద్ధతిలో అవుట్ కావడానికి స్టంప్‌లను కొట్టాడు. కానీ చేతిలో స్టంప్‌ పడలేదు. అతను సరిగ్గా చేసి ఉంటే, మ్యాచ్ డ్రాగా ముగిసేది. ఆ తర్వాత సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలనుంది. అతని పొరపాటు కారణంగా జట్టు విజయావకాశాన్ని కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments