Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023.. స్టంప్‌ పడలేదు.. సరిగ్గా చేసి ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది..

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (12:21 IST)
Harshal Patel
సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 212 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ (61), డుప్లెసిస్ (79), మ్యాక్స్‌వెల్ (59) పరుగులు చేశారు. 
 
కానీ లక్నో జట్టు మైదానంలోకి వచ్చినప్పుడు, ఆర్సీబీ పేలవమైన బౌలింగ్ కారణంగా ఎక్కువ పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ రాణించడంతో లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 213 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చివరి బంతికి హర్షల్ పటేల్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు రవి బిష్ణై క్రీజు వదిలి వెళ్లిపోయాడు. 
 
ఆపై హర్షల్ పటేల్ మాన్‌కట్ పద్ధతిలో అవుట్ కావడానికి స్టంప్‌లను కొట్టాడు. కానీ చేతిలో స్టంప్‌ పడలేదు. అతను సరిగ్గా చేసి ఉంటే, మ్యాచ్ డ్రాగా ముగిసేది. ఆ తర్వాత సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలనుంది. అతని పొరపాటు కారణంగా జట్టు విజయావకాశాన్ని కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

తర్వాతి కథనం
Show comments