Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ టూర్‌కు హార్దిక్ పాండ్యా.. 'భారత్ ఏ' జట్టులో కేఎల్ రాహుల్

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (14:15 IST)
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించి సస్పెన్షన్‌కుగురైన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై బీసీసీఐ నిషేధం ఎత్తివేసింది. ఆ వెంటనే వారికి జట్టులో చోటుకల్పించింది. ముఖ్యంగా, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమిండియాలోకి తీసుకున్నారు. 
 
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. 
 
అలాగే, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత 'ఏ' జట్టుకు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్ లయన్స్‌తో 'భారత్ ఏ' జట్టు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ జట్టుతో కేఎల్ రాహుల్ కలవనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

తర్వాతి కథనం
Show comments