కోహ్లీ లెజండ్.. ఎవ్వరితో గొడవ వద్దు.. ఆ చెంపదెబ్బ.. భజ్జీ

Webdunia
బుధవారం, 3 మే 2023 (12:23 IST)
విరాట్ కోహ్లీ లెజెండ్ అని.. ఆయన ఎవ్వరితోనూ ఇలా గొడవపడకూడదని భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. తాను శ్రీశాంత్‌ను ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెంపదెబ్బ కొట్టినందుకు తాను ఇబ్బందిపడ్డానని అంగీకరించాడు. "నువ్వు ఒక లెజెండ్... నువ్వు ఎవరితోనూ గొడవ పడకూడదు" అంటూ భజ్జీ కోహ్లీకి తెలిపాడు. 
 
"2008లో, శ్రీశాంత్‌కి నాకు మధ్య ఇలాంటి సంఘటనే జరిగింది. 15 ఏళ్ల తర్వాత, నేను ఇప్పటికీ దాని కారణంగా ఇబ్బంది పడుతున్నాను" అని హర్భజన్ గుర్తుచేసుకుంటూ చెప్పాడు. 
 
ఐపీఎల్ 2023లో సోమవారం జరిగిన లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్‌లతో జరిగిన గొడవపై హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ గొడవ కారణంగా ఆట చుట్టూ ఉన్న మంచి ఉత్సాహం చెడిపోయిందన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

Nobel Peace Prize ట్రంప్‌కి కాదు, మరియా కొరినా మచాడోని వరించిన పురస్కారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

తర్వాతి కథనం
Show comments