Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్: ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం.. శుభాకాంక్షల వెల్లువ

Webdunia
సోమవారం, 30 మే 2022 (17:21 IST)
England Women Cricketers
ప్రపంచ కప్‌లో ఆడిన  ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకున్నారు. వాళ్లెవరంటే.. క్యాథరీన్ బ్రంట్, నాట్ స్కివర్‌లే. 2017 ప్రపంచ కప్‌లో వీరు ఆడారు. వీరిద్దరికీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది. 
 
ఇకపోతే.. ఇంగ్లండ్ తరపున క్యాథరీన్ బ్రంట్14 టెస్టులు, 140 వన్డేలు, 96 టీ20లు ఆడింది. అన్ని ఫార్మాట్లలో ఆమె 316 వికెట్లు తీసింది. 
 
మరోవైపు, స్కివర్ 7 టెస్టులు, 89 వన్డేలు, 91 టీ20లు ఆడింది. ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్ లో ఆమె 148 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

తర్వాతి కథనం
Show comments