Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (17:15 IST)
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. 16 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత పాక్‌లో పర్యటించనుంది. ఈ మేరకు మంగళవారం ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి టోమ్‌ హరిసన్‌ జట్టు పర్యటనను ఖరారు చేశారు.
 
2021, అక్టోబర్‌లో భారత్‌లో జరిగే టీ20 పురుషుల ప్రపంచ కప్‌కు ముందు ఇంగ్లాండ్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. అక్టోబర్‌ 12న ఇంగ్లాండ్‌ జట్టు పాకిస్థాన్‌కు చేరుకొని కరాచీలో 14, 15వ తేదీల్లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడునుంది.
 
అటు నుంచి ఇరుజట్లు అక్టోబర్‌ 16న భారత్‌కు చేరుకుంటాయని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. గత నెల పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఇంగ్లాండ్‌ జట్టును తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇంగ్లాండ్‌ బోర్డు పర్యటనను ఖరారు చేసింది.
 
ఇంగ్లాండ్‌ జట్టు చివరి సారిగా 2005లో పాకిస్థాన్‌లో పర్యటించి మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడింది. ఆ తరువాత 2012, 2015లో ఇరు జట్లు యూఏఈలో తాత్కాలిక వేదికలపై తలపడ్డాయి. ఇంగ్లాండ్‌ జట్టు పర్యాటన ఖరారు కావడంపై పీసీబీ చీఫ్‌ ఎగ్జి్క్యూటివ్‌ వసీమ్‌ ఖాన్‌ హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

తర్వాతి కథనం
Show comments