Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో టెస్టు: నాలుగు సెంచరీలు-ఇంగ్లండ్ సరికొత్త రికార్డ్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (20:07 IST)
England
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు తొలి టెస్టు మ్యాచ్‌లో నలుగురు ఇంగ్లీష్ క్రికెటర్లు నాలుగు సెంచరీలతో అదరగొట్టారు. తద్వారా సరికొత్త రికార్డు సృష్టించారు. 2005కి తర్వాత ఇంగ్లండ్ ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది.  
 
ఈ నేపథ్యంలో రావల్పిండిలో ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకు బాబర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌కు బెన్‌స్టోక్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 
 
కాగా, ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. వీరిలో జాక్ క్రాలే (122), బెన్ డకెట్ (107), ఒలీ పోప్ (108), హ్యారీ బ్రూక్ (101) సెంచరీలు చేయడంతో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments