Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో టెస్టు: నాలుగు సెంచరీలు-ఇంగ్లండ్ సరికొత్త రికార్డ్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (20:07 IST)
England
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు తొలి టెస్టు మ్యాచ్‌లో నలుగురు ఇంగ్లీష్ క్రికెటర్లు నాలుగు సెంచరీలతో అదరగొట్టారు. తద్వారా సరికొత్త రికార్డు సృష్టించారు. 2005కి తర్వాత ఇంగ్లండ్ ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది.  
 
ఈ నేపథ్యంలో రావల్పిండిలో ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకు బాబర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌కు బెన్‌స్టోక్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 
 
కాగా, ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. వీరిలో జాక్ క్రాలే (122), బెన్ డకెట్ (107), ఒలీ పోప్ (108), హ్యారీ బ్రూక్ (101) సెంచరీలు చేయడంతో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments