Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశాంత్ ఆరోపణలు హాస్యాస్పదం.. స్పందించకపోవడమే మంచిది..?

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (18:05 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013లో మాడీ స్పీడ్ స్టర్ శ్రీశాంత్‌పై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అతడితో పాటు చండీలా, అంకిత్‌ చవాన్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. తనపై నిషేధం ఎత్తివేయాలని అతడు న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. 
 
ఇటీవల సుప్రీంకోర్టు అతడిపై నిషేధం తొలిగించడంతో బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ శిక్షను ఏడేళ్లకు కుదించింది. దీంతో వచ్చే ఏడాది ఆగస్టులో అతడి శిక్ష ముగుస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ టీమిండియా ప్లేయర్ దినేశ్ కార్తీక్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైనాయి. 
 
ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికచేసిన టీమిండియా జట్టులో చోటు దక్కకపోవడానికి దినేష్ కార్తీక్ కారణమని శ్రీశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై దినేష్ కార్తీక్ స్పందిస్తూ.. క్రికెటర్ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడం కూడా హాస్యాస్పదంగా వుంటుందని కొట్టిపారేశాడు. తనపై శ్రీశాంత్ చేసిన కామెంట్లు విన్నాను. ఈ ఆరోపణలపై స్పందించడం కూడా హాస్యాస్పదంగా ఉంటుందని దినేశ్ తీసిపారేశాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments