Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంచి రాంచీకి కదిలిన ధోనీ..

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (13:41 IST)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ మహింద్రసింగ్ ధోనీ సొంతూరు రాంచీకి బయల్దేరారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్‌ కోసం చెన్నై వచ్చిన ధోనీ.. రాంచీకి ప్రయాణమైనారు. ఈ నెల 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్‌.. ఏప్రిల్ 15 వరకు కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చెన్నై ఫ్రాంఛైజీ తన ప్రాక్టీస్‌ సెషన్‌లో విరామం తీసుకుంది. 
 
దీంతో అక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్న ధోనీ సహా రైనా, రాయుడు, మురళి విజయ్ మరికొందరు ఆటగాళ్లు తమ తమ ఇంటికి వెళ్లారు. చివరి రోజు ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ ఫ్యాన్స్ భారీగా స్టేడియానికి చేరుకున్నారు. దీంతో ధోనీ వారందికి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
మరోవైపు కరోనా వైరస్ భారత్‌లోనూ వేగంగా వ్యాపిస్తుండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాసంస్థలు, క్రీడలు, ర్యాలీలు సహా దాదాలు అన్ని రద్దయ్యాయి. ఇప్పటికే భారత్‌ లో 100కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ కరోనా కారణంగా రాంచీకి కదిలారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments