Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌కు మరోమారు బెదిరింపు మెయిల్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (13:02 IST)
భారత మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీకి చెందిన ఢిల్లీ లోక్‌సభ సభ్యుడు గౌతం గంభీర్‌కు మరోమారు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇటీవల ఆయనకు పాకిస్థాన్ నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇపుడు ఇదే మెయిల్ అడ్రస్ నుంచి మరోమారు బెదిరింపు మెయిల్ రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ మెయిల్‌ను పంపించింది పాకిస్థాన్ దేశంలోని ఓ కాలేజీ విద్యార్థిగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పైగా, వ్యక్తి వయసు 25 నుంచి 26 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. కరాచీలోని సింధ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మరోమారు ఇదే తరహా మెయిల్ రావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments