Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైడ్రామా మధ్య ఎట్టకేలకు పాక్ క్రికెటర్లకు వీసాలు మంజూరు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:10 IST)
వచ్చే నెల ఐదో తేదీ నుంచి భారత్ వేదికగా ఐసీసీ ప్రవంచ వన్డే క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం దాయాది దేశం పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌కు రానుంది. అయితే, ఆ జట్టు సభ్యులకు వీసాలు మంజూరు చేసే విషయంలో జాప్యం నెలకొంది. దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పీసీబీ.. ఐసీసీకి సోమవారం లేఖ రాసింది. ఆ తర్వాత హైడ్రామా మధ్య పాక్ క్రికెటర్లకు భారత ఎంబసీ అధికారులు ఎట్టకేలకు వీసాలు మంజూరు చేశారు. దీంతో ఈ నెల 27వ తేదీన దుబాయ్ నుంచి హైదరాబాద్ నగరానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టు చేరుకోనుంది.
 
భారత్ వీసాలను మంజూరు చేయకపోవడంతో ఐసీసీకి పీసీబీ లేఖ రాసింది. ప్రపంచ కప్ సమయంలో పాకిస్థాన్ పట్ల భారత్ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని పేర్కొంది. 29వ తేదీన హైదరాబాద్ నగరంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్న సమయంలో కూడా ఇంతవరకు వీసాలు మంజూరు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల అనంతరం పాకిస్థాన్ జట్టుకు భారత్ వీసాలు మంజూరు చేసింది. మరోవైపు, వీసాల మంజూరులో ఆలస్యం కారణంగా దుబాయ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించాలనుకున్న టీమ్ బిల్డింగ్ ప్లాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

తర్వాతి కథనం
Show comments