Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఈవెంట్.. వరల్డ్ కప్ కోసం.. ఇంగ్లండ్‌కు బయల్దేరిన కోహ్లీ సేన

Webdunia
బుధవారం, 22 మే 2019 (12:33 IST)
కొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌కి టీమిండియా సర్వసన్నద్ధం అయ్యింది. ఈనెల 30వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇంగ్లండ్‌కు బయలుదేరింది.


కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇవాళ తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్టులో ఇంగ్లండ్‌ విమానమెక్కింది. ఈ సందర్భంగా టీమిండియాకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
టీమిండియా ఇంగ్లండ్‌కు బయలుదేరే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
టీమిండియా ఆటాగాళ్లతో పాటు సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా అధికారిక బ్లేజర్లు ధరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రపంచకప్‌లో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments