Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఈవెంట్.. వరల్డ్ కప్ కోసం.. ఇంగ్లండ్‌కు బయల్దేరిన కోహ్లీ సేన

Webdunia
బుధవారం, 22 మే 2019 (12:33 IST)
కొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌కి టీమిండియా సర్వసన్నద్ధం అయ్యింది. ఈనెల 30వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇంగ్లండ్‌కు బయలుదేరింది.


కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇవాళ తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్టులో ఇంగ్లండ్‌ విమానమెక్కింది. ఈ సందర్భంగా టీమిండియాకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
టీమిండియా ఇంగ్లండ్‌కు బయలుదేరే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
టీమిండియా ఆటాగాళ్లతో పాటు సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా అధికారిక బ్లేజర్లు ధరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రపంచకప్‌లో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

తర్వాతి కథనం
Show comments