Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దేశం మనకు ఏమిచ్చిందని కాదు.. దేశానికి మనం ఏం చేశామని ప్రశ్నించుకోండి...

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (15:20 IST)
భారత మాజీ క్రికెట్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఈ దేశ ప్రజలకు ఓ ప్రశ్న సంధించారు. ఈ దేశం మాకు ఏమిచ్చిందని ప్రజలు అడుగుతుంటారు.. కానీ, ఈ దేశానికి మీరు (మనం) ఏం చేశామని ప్రశ్నించుకోవాలని కోరారు. 
 
ప్రస్తుతం దేశం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని తల్లడిల్లిపోతోంది. ఈ వైరస్ బారినపడిన వారికి వైద్య బృందాలు అహర్నిశలు సేవలు చేస్తున్నాయి. అలాగే, బాధితులను ఆదుకునేందుకు అనేక మంది తమవంతుగా సాయం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో బీజేపీ ఎంపీగా ఉన్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోమారు తనలోని పెద్ద మనస్సును చూపించారు. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు తన రెండేళ్ళ విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
 
కాగా, తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంభీర్ సాయం ప్రకటించడం ఇది రెండోసారి. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ పేషెంట్లకు చికిత్స అందించే సామగ్రి కోసం తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.50 లక్షలు విడుదల చేశారు. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments