Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐకు షాకిచ్చిన కాంపిటిషన్ కమిషన్.. ఎందుకు?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాంపిటిషన్ కమిషన్ షాకిచ్చింది. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంపిటిషన్ కమిషన్ రూ.52.24 కోట్ల జరిమానా విధించింది.

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (21:04 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాంపిటిషన్ కమిషన్ షాకిచ్చింది. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంపిటిషన్ కమిషన్ రూ.52.24 కోట్ల జరిమానా విధించింది.
 
ఐపీఎల్ మీడియా హక్కుల అగ్రిమెంట్ ఓ అభ్యంతర క్లాజ్‌ను బోర్డు కావాలనే ఉంచిందని... ఇది అటు బిడ్డర్లు, ఇటు బీసీసీఐ ఆర్థిక ప్రయోజనాలకు రక్షణ కల్పించేలా ఉందని కాంపిటిషన్ కమిషన్ ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి 44 పేజీల ఆర్డర్ కాపీని బోర్డుకు పంపించింది.
 
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటు బోర్డు టర్నోవర్‌ను లెక్కలోకి తీసుకొని అందులో 4.48 శాతం అంటే రూ.52.24 కోట్లను జరిమానాగా విధించింది. కాంపిటిషన్ కమిషన్ బోర్డుకు జరిమానా విధించడం ఇది తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

తర్వాతి కథనం
Show comments