Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కప్ భారత్ గెలుస్తుంది : పాకిస్థాన్ మహిళ (Video)

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (13:15 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి కప్‌ను ముద్దాడుతుందని పాకిస్థాన్ దేశానికి చెందిన క్రికెట్ మహిళా విరాభిమాని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం సాధిస్తుందని పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా క్రీడాభిమాని అభిప్రాయపడ్డారు. క్రికెట్ క్రీడకు ప్రాంతాలతో సంబంధం ఉండదని, అన్ని దేశాలను ఒకే రీతిలో చూడాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 
 
మరోవైపు, చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్‍‌లో భారత్ విజయం సాధించాలని దేశంలోని పలు ప్రాంతాల్లో పూజలు చేస్తున్నారు. హైదరాబాద్, ఖైరతాబాద్‌లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. చాంపియన్ ట్రోఫీని భారత్ గెలవాలని ప్రత్యేక హోమం, పూజలు చేసినట్టు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు వెల్లడించారు. 
 
అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో కూడా సాధువులు హోమం చేశారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని, టీమిండియా విజయం సాధించాలని కోరుతూ సాధువులు హోమాలు చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments