Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాడు పని చేసింది యాంకర్ ప్రశాంతి.. కేసు నమోదు

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (15:27 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సమయంలో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు తప్పతాగి హల్‌చల్ సృష్టించారు. ముఖ్యంగా, ఓ అమ్మాయి పీకల వరకు మద్యం సేవించి నానాయాగీ చేసింది. ఓ వీక్షకుడితో అసభ్యంగా ప్రవర్తించింది. అతన్ని వెనుక వైపు నుంచి వాటేసుకుంది. కొద్దిసేపు అతని వీపుపైనే ఉండిపోయింది. అలా హల్‌చల్ సృష్టించింది. దీనిపై కొందరు వీక్షకులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో తప్పతాగి స్టేడియంలోకి రావడమేకాకుండా నానా యాగీ చేసింది పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌, యాంకర్ ప్రశాంతిలుగా గుర్తించారు. వీరు తోటి వీక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. మ్యాచ్ చూడకుండా సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో ప్రశాంతి అసభ్యంగా ప్రవర్తించింది. 
 
దీంతో ఆగ్రహానికి లోనైన ఓ వీక్షకుడు ప్రశాంతితో పాటు ఆమె స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరణ ఇవ్వనుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

తర్వాతి కథనం
Show comments