Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాడు పని చేసింది యాంకర్ ప్రశాంతి.. కేసు నమోదు

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (15:27 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సమయంలో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు తప్పతాగి హల్‌చల్ సృష్టించారు. ముఖ్యంగా, ఓ అమ్మాయి పీకల వరకు మద్యం సేవించి నానాయాగీ చేసింది. ఓ వీక్షకుడితో అసభ్యంగా ప్రవర్తించింది. అతన్ని వెనుక వైపు నుంచి వాటేసుకుంది. కొద్దిసేపు అతని వీపుపైనే ఉండిపోయింది. అలా హల్‌చల్ సృష్టించింది. దీనిపై కొందరు వీక్షకులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో తప్పతాగి స్టేడియంలోకి రావడమేకాకుండా నానా యాగీ చేసింది పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌, యాంకర్ ప్రశాంతిలుగా గుర్తించారు. వీరు తోటి వీక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. మ్యాచ్ చూడకుండా సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో ప్రశాంతి అసభ్యంగా ప్రవర్తించింది. 
 
దీంతో ఆగ్రహానికి లోనైన ఓ వీక్షకుడు ప్రశాంతితో పాటు ఆమె స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరణ ఇవ్వనుంది. 
 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments