Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు తొక్కిసలాట : ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్టు!!

ఠాగూర్
శుక్రవారం, 6 జూన్ 2025 (09:52 IST)
ఇటీవల బెంగుళూరు నగరంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు చెందిన మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం. 
 
ఇదే కేసుకు సంబంధించి పోలీసులు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన కొందరు అధికారులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. నిఖిల్ సోసాలేను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.
 
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆర్సీబీ యాజమాన్యంగానీ, నిఖిల్ సోసాలే కుటుంబ సభ్యులు గానీ ఈ అరెస్టుపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

తర్వాతి కథనం
Show comments