Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర జవాన్ల కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళం

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (16:19 IST)
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీసీఐ) రూ.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఉగ్ర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు అనేక మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, వ్యాపార సంస్థలు తమకు వీలైనంత ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. 
 
ఈ క్రమంలో భాగంగా, తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ)కి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా విజ్ఞప్తి కూడా చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు కనీసం రూ.5 కోట్లు సాయం ప్రకటించాలని పరిపాలనా కమిటీని కోరారు. భారత క్రికెట్ బోర్డు పాలనా వ్యవహారాలను సీవోఏ పర్యవేక్షిస్తోన్న విషయం తెలిసిందే. ఆర్థిక సాయంపై క‌మిటీ తుది నిర్ణ‌యం తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments