Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ క్రికెటర్లు - మాజీ అంపైర్లకు బీసీసీఐ శుభవార్త

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (07:54 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ క్రికెటర్లు, మాజీ అంపైర్లకు శుభవార్త చెప్పింది. వీరికి కొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. పురుష, మహిళా మాజీ క్రికెటర్లకు, మాజీ అంపైర్లకు ఇచ్చే నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నట్టు బీసీసీఐఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, మాజీ ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితులను కూడా మేం పరిగణలోకి తీసుకోవాల్సివుందన్నారు. క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత వారి బాగోగులు చూసుకోవడం బోర్డు కర్తవ్యమన్నారు. నిజానికి మాజీ క్రికెటర్ల కంటే మాజీ అంపైర్లకు పెద్దగా గుర్తింపు ఉండదన్నారు. ఇలాంటి వారిని ఆదుకుని, వారి సేవలకు ఎంతో విలువ ఇవ్వాల్సివుందన్నారు. 
 
మరోవైపు, వీరికి నెలకు రూ.15 వేలు పెన్షన్ ఇస్తుండగా, ఇపుడు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.30వేలుగా ఇవ్వనున్నారు. అలాగే  రూ.22500 అందుకునేవారు రూ.45000, రూ.30 వేలు అందుకునేవారు రూ.52 వేలు, రూ.37500 అందుకునేవారు రూ.60 వేలు, రూ.50 వేలు అందుకునేవారు రూ.70 వేలు చొప్పున పెన్షన్ అందుకుంటారని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

తర్వాతి కథనం
Show comments