Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్.సి.ఏలో నిధుల గోల్‌మాల్.. విచారణకు హాజరైన అజారుద్దీన్

ఠాగూర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (12:29 IST)
గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ)లో నిధుల గోల్‌మాల్ అంశంపై ఆయనపై మనీ లాండరింగ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. హెచ్.సి.ఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ మంగళవారం విచారణకు హాజరయ్యారు. 
 
హెచ్‌సీఏలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయంతెల్సిందే. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా అజహర్‌ మాట్లాడుతూ తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు.
 
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అజహర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెల్ల ఏనుగులా మారిన రుషికొండ వ్యవహారం

హరియాణలో వికసిస్తున్న కమలం: వచ్చినట్లే వచ్చి వెనక్కిపోతున్న హస్తం

హర్యానాలో క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠత... నువ్వానేనా అంటున్న కాంగ్రెస్ - బీజేపీ

బెంగళూరు పర్యటనతో రికార్డ్ కొట్టిన వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి

బస్సు కిటికీ లోపలికి దూరేందుకు యత్నించిన చిరుత పులి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవా, అర్జున్, పా. విజయ్ ల ఫాంటసీ థ్రిల్లర్ అఘతియా ఫస్ట్ లుక్

"వేట్టయన్" కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలని కోరిన రజనీకాంత్

విశ్వం మూవీలో నటించిన ప్రతీ ఆర్టిస్టూకూ సారీ చెప్పిన గోపీచంద్

డబ్బింగ్ సినిమాలపై అబ్బూరి రవి విమర్శలకు సొల్యూషన్ దొరుకుతుందా?

త్వరలోనే ప్రభాస్ పెళ్లి... స్పష్టత ఇచ్చిన పెద్దమ్మ శ్యామలాదేవి

తర్వాతి కథనం
Show comments