Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంలో రవిచంద్రన్ అశ్విన్

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (19:42 IST)
ఐసీసీ పురుషుల టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో భాగంగా తన 100వ టెస్టు ను పూర్తి చేసుకున్నాడు.

ఇంకా ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు సాధించాడు. తద్వారా ఐసిసి పురుషుల టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. 
 
ఇంగ్లండ్‌పై 4-51, 5-77తో ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. ఐదవ టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి 4-1 సిరీస్ విజయాన్ని పూర్తి చేసింది. ఫలితంగా టీమిండియా కూడా ఐసీసీ వరల్డ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments