Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నెలల తర్వాత ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ రీ ఎంట్రీ

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (18:55 IST)
వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ 14 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో దిగనున్నాడు. వచ్చే ఐపీఎల్ ఎడిషన్‌లో పాల్గొనేందుకు అతడు ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 2022లో రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాలతో క్రికెట్‌కు దూరమయ్యాడు.
 
ప్రస్తుతం తాను గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నానని.. క్రికెట్ ఆడేందుకు ఉత్సాహంగా వున్నానని చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, బీసీసీఐ, ఎన్సీఏ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.  
 
బుధవారం విశాఖపట్నంలో డీసీ ప్రీ-సీజన్ క్యాంపు ద్వారా రిషబ్ పంత్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఆడేందుకు ఎన్సీఏ చేత అనుమతి పొందాడు. ఫలితంగా రిషబ్ పంత్ ఐపీఎల్‌ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ ఆడనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments