Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ.. సచిన్ బాటలో అర్జున్

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (18:21 IST)
Arjun Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీని నమోదు చేసుకున్నాడు. గోవా రంజీ టీమ్ తరపున దేశవాళీ బరిలో దిగిన అర్జున్ టెండూల్కర్ రాజస్థాన్ జట్టుతో గ్రూప్-సి మ్యాచ్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ 207 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఇందులో 16ఫోర్లు, 2 సిక్సులు వున్నాయి. 
 
మాస్టర్ సచిన్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీతో ఔరా అనిపించాడు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే నడిచి తొలి మ్యాచ్‌తోనే శతక వీరుల జాబితాలో చేరాడు. ఈ ఘనతను 15ఏళ్ల వయస్సుల్లో సచిన్ సెంచరీ సాధించగా.. అర్జున్ 23 ఏళ్ల వయస్సులో సాధించాడు. 
 
అర్జున్ టెండూల్కర్ అదిరిపోయే వంద పరుగులు సాధించి.. గోవా రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 493 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రభుదేశాయ్ డబుల్ సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే అర్జున్ టెండూల్కర్ ఇన్నింగ్సే అని చెప్పాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో చోరీకి వెళ్లి ఇంట్లోనే నిద్రపోయిన దొంగ

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

Fedaration: ఫెడరేషన్ నాయకుల కుట్రతోనే సినీ కార్మికులకు కష్టాలు - స్పెషన్ స్టోరీ

ఆది శేషగిరి రావు క్లాప్ తో వేణు దోనేపూడి నిర్మిస్తున్న చిత్రం ప్రారంభం

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

తర్వాతి కథనం
Show comments