Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 క్రికెట్‌లో.. చైనా చెత్త రికార్డు.. కేవలం 14 పరుగులకే ఆలౌట్

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:45 IST)
పొట్టి ఓవర్ల ట్వంటీ-20 క్రికెట్‌లో చైనా మహిళల జట్టు అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చైనా పది ఓవర్లలో కేవలం 14 పరుగులకే ఆలౌటైంది. 
 
ట్వంటీ-20 పురుషుల, మహిళల క్రికెట్‌లో అత్యంత తక్కువ స్కోర్ ఇదే కావడంతో.. చైనా చెత్త రికార్డు నమోదైంది. థాయిలాండ్ మహిళల ట్వంటీ-20 స్మాష్ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. 
 
ఈ మ్యాచ్‌లో చైనా మహిళల జట్టు కుదేలైంది. ఏడుగురు చైనా బ్యాట్స్ విమెన్‌లలో ఏడుగురు డకౌట్ అయ్యారు. కేవలం ఒక్కరు మాత్రం 12 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రం సాధించారు. జట్టులో ఇదే టాప్ స్కోర్‌గా నమోదైంది. 
 
ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు 189 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఫలితంగా టీ-20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా యూఏఈ మహిళల జట్టు రికార్డు సాధించింది.

సంబంధిత వార్తలు

సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు : 50 రోజుల్లో రూ.1100 కోట్లు స్కామ్

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments