Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు చివరి వన్డే మ్యాచ్ : బౌలింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (14:28 IST)
ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం కేప్‌టౌన్ వేదికగా నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా విజయభేరీ మోగించింది. ఈ క్రమంలో మూడో వన్డే మ్యాచ్ కీలకంగా మారింది. 
 
ఈ మ్యాచ్‌లో గెలుపొంది పరువు దక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది. సూర్య కుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్‌లకు అవకాశం ఇచ్చింది. సౌతాఫ్రికా కూడా ఓ మార్పు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments