Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు చివరి వన్డే మ్యాచ్ : బౌలింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (14:28 IST)
ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం కేప్‌టౌన్ వేదికగా నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా విజయభేరీ మోగించింది. ఈ క్రమంలో మూడో వన్డే మ్యాచ్ కీలకంగా మారింది. 
 
ఈ మ్యాచ్‌లో గెలుపొంది పరువు దక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది. సూర్య కుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్‌లకు అవకాశం ఇచ్చింది. సౌతాఫ్రికా కూడా ఓ మార్పు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

తర్వాతి కథనం
Show comments