Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రికి కరోనావైరస్, భయపడవద్దని ఇంట్లోకి వెళ్ళిపోయిన నేత..?

Webdunia
శనివారం, 4 జులై 2020 (18:32 IST)
ఎమ్మెల్యేలు, మంత్రులు, దేశ ప్రధానులు ఇలా అందరినీ కరోనా మహమ్మారి కాటేస్తోంది. కరోనా అంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జనం అప్రమత్తంగానే ఉన్నా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తమకు కరోనా సోకదులే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. 
 
తాజాగా మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత మాణిక్యాలరావుకు కరోనా సోకింది. పాజిటివ్‌గా నిర్థారించారు వైద్యులు. అయితే ఆ విషయాన్ని మాజీ మంత్రి స్వయంగా వెల్లడించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ తన ఇంటిలోకి వెళ్ళిపోయారు. హోం క్వారంటైన్లోనే ఉంటానంటూ ఆయన స్వయంగా ప్రకటించారు. 
 
నాకు నేనుగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటాను. వేరుగా గదిలో ఉంటాను. భయపడను. ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ బిజెపి కార్యకర్తలు, తన అభిమానులను కోరారు. మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తానంటూ సందేశాలు పంపుతున్నారు మాణిక్యాలరావు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments