Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోంఐసొలేషన్‌లో ఎలాంటి మందులు వాడాలి?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (14:04 IST)
కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ సోకిన ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా వైద్యం చేయించుకుంటున్నారు. అయితే, ఈ వైరస్‌పై ఫలానా మందు మర్థవంతంగా పని చేస్తుందని నిర్ధారణతో చెప్పిన దాఖలాలు ఇప్పటివరకు ప్రపంచంలోనే లేవు. ఆరంభంలో హైడ్రాక్సిక్లోరోక్విన్‌, పారాసిట్మాల్ మాత్ర అని.. ఇంకేదో అని వాడేస్తున్నారు. యాంటిబయాటిక్స్‌ కూడా విరివిగా వాడేస్తున్నారు. 
 
ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విటమిన్ల మాత్రలను కూడా చాలామంది వేసుకుంటున్నారు. వీటివల్ల పెద్దగా ఉపయోగాలుండవు. ఇక ఆయుర్వేదం అని, హోమియో అని కూడా వాడుతున్నారు. కర్పూరం, అల్లం, శొంఠి వంటి పదార్థాలను వడగట్టి పీల్చితే పోతుందని కూడా వాట్సాప్‌లో ప్రచారం జరుగుతున్నది. దీనివల్ల కూడా కరోనా తగ్గదు. 
 
కరోనా అనేక రూపాంతరాలు చెందింది. అందరిపై ఒకేలా ప్రభావం చూపించడంలేదు. కరోనా సోకినవారు వైద్యులను సంప్రదించి మందులను వాడడం మంచిది. లేదంటే ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన మందులువాడాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments