దేశంలో కరోనా వ్యాప్తి : 2 వేలకు దిగువున కొత్త కేసులు

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (11:38 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. రోజువారీగా ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఒక్క కేరళ రాష్ట్రంలో మినహా ఇతర రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య రెండు వేల సమీపానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2060 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
మొత్తం 110863 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇందులో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 2060గా ఉంది. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు మొత్తం చనిపోయిన వారిసంఖ్య మాత్రం 528905గా ఉంది. మొత్తం రికవరీలు 4.40 కోట్లుగా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 26,8354గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments