Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:38 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 4,858 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు నమోదుకాగపోగా, ఈ వైరస్ నుంచి 4,735 మంది విముక్తులయ్యారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 48,028 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,39,62,664 మంది కోలుకున్నారు. మొత్తం 5,28,355 మంది కరోనాతో మృతి చెందారు. 
 
దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాలు రేతు మాత్రం 1.19 శాతంగా, క్రియాశీలక రేటు 0.11 శాతంగా ఉన్నట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,16,7,14,127 డోసుల కరోనా టీకాలను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments