Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:38 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 4,858 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు నమోదుకాగపోగా, ఈ వైరస్ నుంచి 4,735 మంది విముక్తులయ్యారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 48,028 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,39,62,664 మంది కోలుకున్నారు. మొత్తం 5,28,355 మంది కరోనాతో మృతి చెందారు. 
 
దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాలు రేతు మాత్రం 1.19 శాతంగా, క్రియాశీలక రేటు 0.11 శాతంగా ఉన్నట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,16,7,14,127 డోసుల కరోనా టీకాలను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments