Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అదుపులో ఉన్న కరోనా వైరస్

Webdunia
సోమవారం, 16 మే 2022 (12:18 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య ఇప్పటివరకు అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో  మొత్తం 2.97 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 2202 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే 24 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఇపుడు దేశంలో మొత్తం 17317 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు దేశంలో 524241 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,25,82,243 మందికి కరోనా నుంచి కోలుకున్నారు. 
 
కాగా, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ కొత్త కేసుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది. అదేసమయంలో అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ నియబంధనలు, నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments