Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అదుపులో ఉన్న కరోనా వైరస్

Webdunia
సోమవారం, 16 మే 2022 (12:18 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య ఇప్పటివరకు అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో  మొత్తం 2.97 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 2202 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే 24 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఇపుడు దేశంలో మొత్తం 17317 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు దేశంలో 524241 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,25,82,243 మందికి కరోనా నుంచి కోలుకున్నారు. 
 
కాగా, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ కొత్త కేసుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది. అదేసమయంలో అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ నియబంధనలు, నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments