Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ దెబ్బకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి, మరణం అంచునే అనేకమంది...

Webdunia
శనివారం, 30 మే 2020 (13:46 IST)
పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీరులోని పాక్ ఉగ్రవాద శిబిరాలను కూడా కరోనా వైరస్ చుట్టుముట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని జమ్ము-కాశ్మీరు పోలీసులు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. కరోనా వైరస్ తాకిడి వల్ల ఆక్రమిత పాకిస్తాన్ ఉగ్రవాదులను వారి శిబిరాలను పూర్తిగా కోవిడ్ -19 ముట్టడించిందని, దీని ప్రభావంతో ఉగ్రవాదులు రోగగ్రస్తులయ్యారంటూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
 
మరోవైపు భారతదేశంతో పాటు పాకిస్తాన్ దేశంలోనూ లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఉగ్రవాదులకు ఆహార పదార్థాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అనారోగ్యాలకు గురై మంచానపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కరోనా వైరస్ దెబ్బకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరై చాలామంది మృత్యువాత పడే అవకాశం వున్నట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments