Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ దెబ్బకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి, మరణం అంచునే అనేకమంది...

Webdunia
శనివారం, 30 మే 2020 (13:46 IST)
పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీరులోని పాక్ ఉగ్రవాద శిబిరాలను కూడా కరోనా వైరస్ చుట్టుముట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని జమ్ము-కాశ్మీరు పోలీసులు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. కరోనా వైరస్ తాకిడి వల్ల ఆక్రమిత పాకిస్తాన్ ఉగ్రవాదులను వారి శిబిరాలను పూర్తిగా కోవిడ్ -19 ముట్టడించిందని, దీని ప్రభావంతో ఉగ్రవాదులు రోగగ్రస్తులయ్యారంటూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
 
మరోవైపు భారతదేశంతో పాటు పాకిస్తాన్ దేశంలోనూ లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఉగ్రవాదులకు ఆహార పదార్థాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అనారోగ్యాలకు గురై మంచానపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కరోనా వైరస్ దెబ్బకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరై చాలామంది మృత్యువాత పడే అవకాశం వున్నట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments