Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ దెబ్బకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి, మరణం అంచునే అనేకమంది...

Webdunia
శనివారం, 30 మే 2020 (13:46 IST)
పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీరులోని పాక్ ఉగ్రవాద శిబిరాలను కూడా కరోనా వైరస్ చుట్టుముట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని జమ్ము-కాశ్మీరు పోలీసులు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. కరోనా వైరస్ తాకిడి వల్ల ఆక్రమిత పాకిస్తాన్ ఉగ్రవాదులను వారి శిబిరాలను పూర్తిగా కోవిడ్ -19 ముట్టడించిందని, దీని ప్రభావంతో ఉగ్రవాదులు రోగగ్రస్తులయ్యారంటూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
 
మరోవైపు భారతదేశంతో పాటు పాకిస్తాన్ దేశంలోనూ లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఉగ్రవాదులకు ఆహార పదార్థాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అనారోగ్యాలకు గురై మంచానపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కరోనా వైరస్ దెబ్బకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరై చాలామంది మృత్యువాత పడే అవకాశం వున్నట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments