Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా కేసులు.. 29 మంది మృతి

Webdunia
శనివారం, 15 మే 2021 (10:08 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, గడిచిన 24 గంటల్లో 57,416 టెస్టులు చేయగా.. 4,305 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. ఇందులో 607 కేసులు గ్రేటర్ పరిధిలో నమోదుకాగా..మొత్తం కేసుల సంఖ్య 5,20,709కి చేరిందని చెప్పింది.
 
గడిచిన 24 గంటల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,896కి పెరిగినట్లు తెలిపింది. శుక్రవారం 6,361 మంది వైరస్ నుంచి కోలుకుంటున్నట్లు చెప్పిన ఆరోగ్యశాఖ..రాష్ట్రంలో ప్రస్తుతం 54,832 యాక్టీవ్ కేసులు ఉన్నాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments