Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణేలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (16:28 IST)
పూణె నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదివే 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువగా లక్షణాలు లేనివారు, ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారని సంస్థ అనుబంధంగా ఉన్న ఎమ్‌ఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రశాంత్ డేవ్ చెప్పారు. కరోనాను అడ్డుకునేందుకు తాము కఠినమైన చర్యలను అనుసరిస్తున్నామని.. గేటు వద్ద తమ విద్యార్థులకు స్క్రీమింగ్ చేస్తామని డేవ్ తెలిపారు. 
 
అలా ఒక విద్యార్థికి జలుబు లక్షణాలు వుండటంతో తిరిగి ఇంటికి పంపడం జరిగిందని..  ఆ విద్యార్థి తల్లిదండ్రులు అతనికి RT-PCR పరీక్ష చేయమని అడిగారని ప్రశాంత్ డేవ్ అన్నారు. విద్యార్థికి చేసిన రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత అతడి సన్నిహితులను గుర్తించామని తెలిపారు. ఇప్పటివరకు, 13 మంది విద్యార్థులకు పాజిటివ్ అని తేలినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments