Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణేలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (16:28 IST)
పూణె నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదివే 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువగా లక్షణాలు లేనివారు, ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారని సంస్థ అనుబంధంగా ఉన్న ఎమ్‌ఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రశాంత్ డేవ్ చెప్పారు. కరోనాను అడ్డుకునేందుకు తాము కఠినమైన చర్యలను అనుసరిస్తున్నామని.. గేటు వద్ద తమ విద్యార్థులకు స్క్రీమింగ్ చేస్తామని డేవ్ తెలిపారు. 
 
అలా ఒక విద్యార్థికి జలుబు లక్షణాలు వుండటంతో తిరిగి ఇంటికి పంపడం జరిగిందని..  ఆ విద్యార్థి తల్లిదండ్రులు అతనికి RT-PCR పరీక్ష చేయమని అడిగారని ప్రశాంత్ డేవ్ అన్నారు. విద్యార్థికి చేసిన రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత అతడి సన్నిహితులను గుర్తించామని తెలిపారు. ఇప్పటివరకు, 13 మంది విద్యార్థులకు పాజిటివ్ అని తేలినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments