Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో 13 మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు కరోనా

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (16:11 IST)
మహారాష్ట్రలో ఒకవైపు ఒమిక్రాన్‌తో పాటు కరోనా వైరస్ కూడా శరవేగంగా వ్యాపిస్తోంది. తాజాగా పూణెలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు కోవిడ్ వైరస్ సోకింది. ఈ విద్యార్థులంతా ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. అయితే, కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ లక్షణాలు లేనివారు హోం క్వారంటైన్‌లో ఉన్నారని వైద్యులు వెల్లడించారు. 
 
దీనిపై స్థానిక వైద్యాధికారి ఒకరు మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతరం వైద్య పరీక్షలు చేస్తున్నాం. విద్యార్థులకు ప్రధాన గేట్ వద్దే ఈ పరీక్షలు చేస్తున్నాం. స్క్రీనింగ్ సమయంలో ఒక విద్యార్థి తీవ్ర జలుబుతో బాధపడుతున్నట్టు గుర్తించాం. అతనికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, అతనికి పాజిటివ్‌గా తేలిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments