Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో 13 మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు కరోనా

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (16:11 IST)
మహారాష్ట్రలో ఒకవైపు ఒమిక్రాన్‌తో పాటు కరోనా వైరస్ కూడా శరవేగంగా వ్యాపిస్తోంది. తాజాగా పూణెలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు కోవిడ్ వైరస్ సోకింది. ఈ విద్యార్థులంతా ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. అయితే, కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ లక్షణాలు లేనివారు హోం క్వారంటైన్‌లో ఉన్నారని వైద్యులు వెల్లడించారు. 
 
దీనిపై స్థానిక వైద్యాధికారి ఒకరు మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతరం వైద్య పరీక్షలు చేస్తున్నాం. విద్యార్థులకు ప్రధాన గేట్ వద్దే ఈ పరీక్షలు చేస్తున్నాం. స్క్రీనింగ్ సమయంలో ఒక విద్యార్థి తీవ్ర జలుబుతో బాధపడుతున్నట్టు గుర్తించాం. అతనికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, అతనికి పాజిటివ్‌గా తేలిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments