Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా ప్రధానికి కరోనా - ఏపీలో మరో 47 కరోనా పాజిటివ్ కేసులు

Malaysia
Webdunia
ఆదివారం, 24 మే 2020 (08:16 IST)
మరో దేశ ప్రధానికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఈ వైరస్ సోకింది. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మలేషియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్‌ ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. 
 
యాసిన్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆ పరీక్షా ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను 14 రోజుల పాటు క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. మలేషియా ప్రధాని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నుంచే ఆయన  ఈ వైరస్ సోకినట్టు వైద్యులు భావిస్తున్నారు. 
 
ఏపీలో 47 కరోనా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదు కరోనా పాజిటివ్ కేసులు చెన్నై కోయంబేడుతో అనుసంధానమైవున్నాయి. ఈ కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2561కు చేరింది. అలాగే, ఇప్పటివరకు ఆస్పత్రుల నంచి 1778 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments