Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ చచ్చిపోయిందా? ఏంటీ వీళ్లంతా మాస్కులు తీసేసి హోటల్లో ఇలా తింటున్నారే!!?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (21:05 IST)
కరోనావైరస్ చచ్చిపోయిందా? దేశం నుంచి పారిపోయిందా? లేదంటే భయపడి దాక్కుందా? వీళ్లను చూస్తే అదే అనిపిస్తుంది. కేంద్రం అన్ లాక్ 5.0తో సడలింపులు అలా ఇచ్చిందో లేదో హ్యాపీగా హోటళ్లలో లాగించేస్తున్నారు. 
భయం భయంగా మాస్కులు వేసుకున్నప్పటికీ వాటిని తీసేసి చక్కగా అల్పాహారం, టీ, కాఫీలు తాగేస్తున్నారు. మరికొందరైతే అసలు మాస్కులే వేసుకోవడంలేదు. ఇది ముంబైలోని బాంద్రాలో సాయిప్రసాద్ హోటల్లోని దృశ్యం.
 
ఒకవైపు మహారాష్ట్రలో ఈరోజు కూడా 10 వేలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 263 మంది ఈ ఒక్కరోజులోనే మృత్యువాతపడ్డారు.
ఇంకోవైపు దేశంలో కేసుల సంఖ్య 66 లక్షలకు చేరుకుంది. వీరిలో లక్షా 3 వేల మంది మరణించారు. కాగా 5 లక్షలా 59 వేల మంది కోలుకున్నారు. మిగిలినవారు ఇంకా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాలు ఎంత అన్ లాక్ ఇచ్చినప్పటికీ జాగ్రత్తలు పాటించకపోతే కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయే ప్రమాదం వుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబుతో నాన్ డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్న రాజమౌళి!!

రాత్రిపూట పిల్లలను సినిమాలకు అనుతించరాదు.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!!

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

నిర్మాణంలోకి వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ - కిరణ్ అబ్బవరం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments