Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 578 ఒమిక్రాన్ కేసులు - కొత్త మార్గదర్శకాలు రిలీజ్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (15:23 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా నమోదయ్యే ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 578 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న కోవిడ్  సంబంధిత నిబంధనలను వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడగించింది. మహమ్మారి వ్యాప్తి నివారణకు తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోరింది. 
 
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముందు చూపు, డేటా విశ్లేషణతోపాటు స్థానిక, జిల్లా స్థాయిల్లో పకబందీ చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. 
 
ముఖ్యంగా, పండగ సీజన్‌లో రద్దీని నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలు అవసరానికి అనుగుణంగా నిబంధనను విధించవచ్చని కేంద్రం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments