Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో సరికొత్త ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ : దీపావళి తర్వాత ప్రభంజనం?

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (21:13 IST)
దేశంలో మరో కొత్త ఒమిక్రాన్ ఓరియంట్ వెలుగు చూసింది. దీనికి బీఎఫ్ 7గా నామకరణం చేశారు. ఈ వైరస్ దీపావళి తర్వాత మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ వేరియంట్ ఇప్పటికే విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరించారు. ఈ వైరస్ రోగ నిరోధక శక్తని, వ్యాక్సిన్ల వల్ల ఇచ్చిన ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని వ్యాపిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తక్కువగానే ఉన్నాయని, కానీ, వృద్ధులు, పిల్లలు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరించారు. 
 
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఒమిక్రాన్ బీఏ 5.1.7 వేరియంట్‌తో పాటు అత్యంత విస్తరణ సమర్థ్యం కలిగిన బీఎఫ్ 7 వేరియంట్‌ను గుర్తించినట్టు బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ఈ యేడాది అక్టోబరు 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. 
 
ఈ యేడాది అక్టోబరు 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నట్టుగా తేలిందని నిపుణులు వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్లను ఒమిక్రాన్ స్పాన్ అని పిలుస్తున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments