Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ టెస్టుకు కొత్త రూల్స్.. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు ఎప్పుడు చేయాలంటే..?

Webdunia
బుధవారం, 5 మే 2021 (12:46 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ కోసం చేపట్టే ఆర్‌‌టీ పీసీఆర్ టెస్టులకు డిమాండ్ బాగా ఎక్కువైంది. ర్యాపిడ్ టెస్టు చేయించుకున్న వాళ్లు కూడా ఆర్‌టీ‌పీసీఆర్ చేయించుకుంటున్నారు. దీంతో ల్యాబొరేటరీలపై పని ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆర్‌టీ‌పీసీఆర్ టెస్టుల మీద ఐసీఎంఆర్ కొత్త గైడ్‌‌లైన్స్‌‌ను విడుదల చేసింది. 
 
ఆర్‌టీపీసీఆర్ టెస్టులు ఎప్పుడు చేయాలంటే.. 
దేశీయంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలనుకునే వారు ఆర్‌టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవచ్చు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినప్పుడు ఆర్‌టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి వుంటుంది. 
 
హోమ్ ఐసోలేషన్‌లో 10 రోజులు ఉండి.. మూడ్రోజులుగా జ్వరం లక్షణాలు లేనివారు ఆర్‌‌టీ‌పీసీఆర్ టెస్టు చేయించుకోవచ్చు. 
 
ర్యాపిడ్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చి.. కరోనా లక్షణాలు ఉంటే ఆర్‌టీపీసీఆర్ చేయించుకోవచ్చు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆర్‌టీపీసీఆర్ టెస్టు చేయించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments