Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌత్ వాష్ చేస్తే వైరస్ లోడ్ తగ్గుతుంది, జెర్మన్ నిపుణుల అధ్యయనం

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (15:05 IST)
కరోనా వైరస్‌ను అంతం చేయడానికి 30 సెకన్ల పాటు మౌత్ వాష్ చేస్తే వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. జర్మనికి చెందిన నిపుణులు డెంటల్ ట్రీట్మెంట్‌కు ఉపయోగపడే ప్రోడక్ట్ వల్ల సార్స్ కోవిడ్ 19కు కారణం అయ్యే కోవ్ 2ను డియాక్టివేట్ చేస్తుందట.
 
వైరస్ లోడ్‌ను తగ్గించడానికి మౌత్ వాష్ చేస్తే సరిపోతుందట. అలా చేయండం వల్ల గొంతులో ఉన్న వైరస్ అంతమవుతుమందట. దాంతో వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. జర్మనీలో అందుబాటులో ఉన్న ఆ మౌత్ వాష్ ప్రోడక్టులో ఉన్న వివిధ ఇంగ్రీడియంట్స్ వల్ల సానుకూల ప్రభావం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
 
పరిశోధకులు ల్యాబ్‌లో వివిధ వైరస్‌లపై మౌత్ వాష్‌ను ప్రయోగించగా ఫలితం కనిపించిందన్నారు. మౌత్ వాష్ మిక్స్‌ను సుమారు 30 సెకన్ల పాటు షేక్ చేసి తరువాత పుక్కిలించాలి. జర్మనీలో ప్రచురితమైన జర్నల్ ఆఫ్ ఇన్పెక్షన్ డిసీజెస్‌లో వెల్లడైన సమాచారం ప్రకారం వైరస్ శాతాన్ని ఈ మౌత్ వాష్ విజయవంతంగా తగ్గించిందట. అది కూడా కేవలం 30 సెకన్ల మాత్రమే. అయితే దీని ఖచ్చితత్వంపై ప్రస్తుత ప్రయోగాలు చేస్తున్నామని త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments