బెల్లంపల్లిలో మృత్యుఘంటికలు... 36 గంటల్లో 12 మంది మృతి

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (11:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల్ జిల్లాలో కరోనా మృత్యుఘంటికలు మోగుతున్నాయి. గత 36 గంటల్లో ఏకంగా 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో స్థానిక ప్రజల భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
మంచిర్యాలతోపాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ బారినపడిన వారిన బెల్లంపల్లి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుంటారు. అయితే, చాలా మంది రోగులు ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. 
 
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొద్దిరోజుల చికిత్స తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించే రోగులను బలవంతంగా డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇలాంటి వారు తిరిగి బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. అలాంటే అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు. కాగా, గత నెల రోజుల వ్యవధిలో ఈ ఆస్పత్రిలో కనీసం 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments