Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాటు వేసిన కరోనావైరస్, 20 రోజుల్లోనే చంపేసింది

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (21:27 IST)
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రావ్ సాహెబ్‌ను కరోనావైరస్ కాటు వేసిది. దీనితో ఆయన గత 20 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. కానీ శనివారం నాడు పరిస్థితి ఆందోళనకరంగా మారి కన్నుమూశారు.
 
మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలోని దెగ్లూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత నెల మార్చి 19వ తేదీన దగ్గు, జలుబు తీవ్రంగా వుండటంతో పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. వెంటనే సమీపంలో ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
 
కానీ ఏప్రిల్ 1వ తేదీన ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయనకు కోవిడ్ నెగటివ్ అని వచ్చింది. కానీ ఆయన అవయవాలు పనితీరు దెబ్బతిన్నది. దీనితో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయనను వెంటిలేటర్ పైన వుంచి చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ శనివారం నాడు ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments