కరోనా ఫోర్త్ వేవ్: ఇజ్రాయిల్‌లో మరో డెంజర్ వేరియంట్స్

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (11:25 IST)
కరోనా ఫోర్త్ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఫోర్త్ వేవ్ పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చైనా, దక్షిణ కొరియాల తర్వాత ఇజ్రాయేల్‌లో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్-19 వైరస్‌.. ఒమిక్రాన్ తోపాటు దాని ఉప వేరియంట్లు బీఏ.1, బీఏ.2గా రూపాంతరం చెందుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఇజ్రాయిల్‌లో రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇజ్రాయిల్ బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షల చేయగా.. బీఏ.1, బీఏ.2 వేరియంట్లు వెలుగులోకి వచ్చినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. పరీక్షల్లో ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌లు బీఏ.1, బీఏ.2 ను వేరియంట్లు ఉన్నట్లు పేర్కొంది.
 
రెండు వేరియంట్లు కలిగిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాలన్నట్లు పేర్కొంది. కాగా.. ఇజ్రాయెల్ లోని 9.2 మిలియన్ల జనాభాలో నాలుగు మిలియన్లకు పైగా ప్రజలు మూడు కరోనావైరస్ వ్యాక్సిన్ డోసులను పొందినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: నైజం హక్కులతో రామ్ చరణ్ కు పెద్ది చిత్రం మరో రచ్చ చేస్తుందా !

Rashmika Mandanna: గొండ్ తెగల నేపథ్యంతో రష్మిక మందన్న మైసా పోస్టర్

Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్

Pradeep Ranganathan: ఏఐ వల్ల ఎన్ని ఇబ్బందులో.. 2040 నాటికి పరిస్థితి ఏమౌతుందో?

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments