Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోటి మార్కును దాటిన కరోనా వైరస్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (13:30 IST)
దేశంలో కరోనా వైరస్‌లు కోటి మార్కును దాటాయి. అమెరికా అనంతరం భారత్‌లోనే ఈ స్థాయిలో కేసులు నమోదవడం గమనార్హం. శుక్రవారం 11,71,868 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 25,152 కేసులు నమోదయ్యాయని అన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
అయితే కేసులు కోటి మార్కును దాటినప్పటికీ.. గత కొద్దిరోజులుగా కేసుల్లో భారీ పెరుగుదల లేదని తెలిపింది. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో 347మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,45,136కి చేరింది. 
 
యాక్టివ్‌ కేసుల్లోనూ రోజురోజుకి తగ్గుదల కనిపిస్తోందని, ప్రస్తుతం దేశంలో 3,08,751 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఇప్పటివరకు 95,50,712 మంది వైరస్‌ నుండి కోలుకున్నారు. రికవరీ రేటు 95 శాతంపైన ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments