దేశంలో కొత్తగా 9 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (10:48 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, గతంతో పోల్చితే ఈ కేసుల సంఖ్య తక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9 వేలకు దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో గత 24 గంటల్లో 9,531 మందికి ఈ వైరస్ సోకింది. 
 
ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,43,48,960కు చేరింది. ఈ వైరస్ బాధితుల్లో 4,37,23,944 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,27,368 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 97,648 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 36 మంది కరోనాకు మృత్యువాతపడగా, 11,726 మంది కోలుకున్నారు. 
 
అలాగే, ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో 0.22 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే రికవరీ రేటు 98.59 శాతంగా ఉంది. మరణాల శాతం 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు 210.02 కోట్ల మందికి కరోనా టీకాలు పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments