Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 9216 పాజిటివ్ కేసులు - 391 మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (10:11 IST)
దేశంలో కొత్తగా మరో 9261 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 391 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో వెల్లడించింది. 
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 9261 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. వీరిలో 3,40,45,666 మంది ఈ వైరస్‌ను జయించగా, మరో 99,976 మంది ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 
అలాగే, ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4,70,115 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 391 మంది చనిపోయారు. అలాగే, 8612 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే ఒమిక్రాన్ కేసులు రెండు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు కూడా బెంగుళూరులోనే నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments