Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 9216 పాజిటివ్ కేసులు - 391 మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (10:11 IST)
దేశంలో కొత్తగా మరో 9261 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 391 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో వెల్లడించింది. 
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 9261 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. వీరిలో 3,40,45,666 మంది ఈ వైరస్‌ను జయించగా, మరో 99,976 మంది ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 
అలాగే, ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4,70,115 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 391 మంది చనిపోయారు. అలాగే, 8612 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే ఒమిక్రాన్ కేసులు రెండు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు కూడా బెంగుళూరులోనే నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments