Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 3,688 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 1 మే 2022 (11:58 IST)
దేశంలో కొత్తగా మరో 3,688 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,324 కొత్త పాజిటివ్ కేసులు కావడం గమనార్హం. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,79,188కి చేరుకుంది. 
 
వీరిలో 4,25,36,253 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 5,23,843 మంది మరణించారు. అలాగే, 19,092 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఇదిలావుంటే, శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు మొత్తం 2,876 మంది కోలుకున్నారనీ, 40 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదలే చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments