Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచిర్యాలలో అంబులెన్స్ మాఫియా : రూ.80 వేలు అద్దె డిమాండ్

Webdunia
ఆదివారం, 1 మే 2022 (11:38 IST)
తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్ మాఫియా రెచ్చిపోతుంది. మొన్నటికిమొన్న ఏపీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా కారణంగా ఓ వ్యక్తి కన్నబిడ్డ శవాన్ని ఏకంగా 90 కిలోమీటర్ల దూరం బైకులో తీసుకెళ్లాడు. తాజాగా తెలంగాణాలోని మంచిర్యాలలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. 
 
ఆస్పత్రిలో చనిపోయిన మృతదేహాన్ని మంచిర్యాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.80 వేలు డిమాండ్ చేశారు. దీంతో ఓ వ్యక్తి సోదరుడి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలో వదిలేసి వెళ్లిన ఘటన హృదయ విదారకంగా మారింది. 
 
ఈ ఘటన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోతీషాగా గుర్తించారు, వడదెబ్బ కారణంగా ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ మరణించారు.
 
మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామానికి తరలించేందుకు అతని సోదరుడు ప్రైవేట్ అంబులెన్స్‌లను సంప్రదించగా వారు రూ.80,000 డిమాండ్ చేసినట్లు తెలిసింది. 
 
అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రిలో వదిలి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందిస్తూ మృతదేహాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించే వెసులుబాటు తమకు లేదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments