Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని బొత్స ఇంటికి 15 నెలలుగా విద్యుత్ బిల్లు బకాయిలు...

Webdunia
ఆదివారం, 1 మే 2022 (10:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ నగరంలోనూ ఓ సొంతిల్లు వుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయన తన మకాంను విజయవాడ నగరానికి మార్చారు. పైగా, ఏపీ మంత్రిగా ఉండటంతో ఆయన విజయవాడ, విజయనగరంలలో అధికంగా ఉంటున్నారు. దీంతో హైరాబాద్ నగరంలోని నివాసంలో ఎవరూ లేరన్నది సమాచారం. 
 
ఈ కారణంగ గత యేడాదిన్నర కాలంగా ఇంటికి విద్యుత్ బిల్లు చెల్లించలేదనే ప్రచారం సామాజిక మాద్యమం వేదికగా సాగుతోంది. ముఖ్యంగా, ఇంటికి 15 నెలలుగా బిల్లు చెల్లించకపోవడం వల్లే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టు డిస్కం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నట్టుగా ట్వీట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. 
 
దీనిపై తెలగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ (డిస్కిం) సీఎండీ రఘుమా రెడ్డి స్పందించారు. అది బోగస్ ట్వీట్ అని స్పష్టం చేసింది. మంత్రికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని డిస్కం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయలేదని వివరణ ఇచ్చారు. పైగా, తమ సంస్థ పేరుతో ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments