Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 2022 మందికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 23 మే 2022 (11:04 IST)
దేశంలో కొత్తగా మరో 2022 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,31,38,393కు చేరింది. ఇందులో 4,25,99,102 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
కాగా, ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన బాధితుల్లో 5,24,459 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇపుడు దేశంలో 14,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 2099 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా 46 మంది చనిపోయారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments