Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 2022 మందికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 23 మే 2022 (11:04 IST)
దేశంలో కొత్తగా మరో 2022 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,31,38,393కు చేరింది. ఇందులో 4,25,99,102 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
కాగా, ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన బాధితుల్లో 5,24,459 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇపుడు దేశంలో 14,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 2099 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా 46 మంది చనిపోయారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments